గిర్నార్ కొండలలోకల రిషభ దేవ్ టెంపుల్ జైనుల 24 తీర్తంకరులకు చెందినది. ఈ టెంపుల్ ను 15 వ శతాబ్దంలో నిర్మించారు. దీని ఆవరణలో అనేక హిందూ గుడులు కలవు. స్వర్ణ రంగులో కల ఈ దేవాలయం ఎంతో ప్రసిద్ధి చెందినది.
గిర్నార్ కొండలలోకల రిషభ దేవ్ టెంపుల్ జైనుల 24 తీర్తంకరులకు చెందినది. ఈ టెంపుల్ ను 15 వ శతాబ్దంలో నిర్మించారు. దీని ఆవరణలో అనేక హిందూ గుడులు కలవు. స్వర్ణ రంగులో కల ఈ దేవాలయం ఎంతో ప్రసిద్ధి చెందినది.