గిర్నార్ హిల్స్ లో కల ఈ టెంపుల్ ను జైనులు దర్శిస్తారు. ఈ టెంపుల్ లో 22వ జైన తీర్థంకరుడు నేమినాథ ఉంటాడు. ఈయన సముద్ర విజయ కుమారుడు. 400 సంవత్సరాలు ఇక్కడ ధ్యానం చేసిన నేమినాధుడు ఇక్కడే మరణించాడు. నేమినాదుడి విగ్రహం ప్రపంచం లోనే పురాతన మైనదని భావిస్తారు.