అందరికి ఆసక్తి కలిగించే ఈ అద్భుత ప్రదేశం భుజ్ పట్టణానికి 50 కి.మీ.ల దూరంలో కలదు. స్థానికంగా దీనిని కొటాడ తిమ్బా అంటారు. దీనిలో పురాతన హరప్పా నగర శిధిలాలు కలవు. ఇండస్ వాలీ నాగరికతకు చెందిన ఇండియాలోని ఒక ప్రధాన ప్రదేశం ఇది. ఈ ప్రదేశం 1967 - 68 లో జరిపిన తవ్వకాలలో...
నారాయణ్ సాంక్చూరీ అనేక వైవిధ్య జాతులకి చెందిన వన్యప్రాణులున్నాయి. ఇక్కడ అంతరించే దశలో ఉన్న దాదాపు 15 రకాల జంతువులు కూడా ఉన్నాయి. కఠిన వాతావరణం లో పొసగ కలిగిన(తట్టుకో కలిగిన) జంతువులు మాత్రమే ఇక్కడ ఉండగలవు అందువల్ల మరెక్కడా చూడనటువంటి కొన్ని రకాల జంతువులని ఇక్కడ...
నీలం బాగ్ పాలస్ లో ప్రస్తుతం రాజ కుటుంబ సభ్యులు వుంటున్నారు. ఈ పాలస్ లో రాజ కుటుంబం నిర్వహిస్తున్న ఒక అయిదు నక్షత్ర హోటల్ కలదు. ఈ పాలస్ ను క్రి. శ. 1859 లో సుమారు 10 ఎకరాల స్థలంలో నిర్మించారు. దీనిని ఒక జర్మన్ శిల్పి రూపొందించి నప్పటికీ, ఆనాటి భారతీయ శిల్ప కళ కూడా...
సికందర్ షాహ్ సమాధి గుజరాత్ లోని చంపానేర్ లో ఉంది. చంపానేర్ చివరి పాలకుడు, ఇమాం-ఉల్-ముల్క్ చే హతమార్చబడిన సికందర్ షాహ్ ని అతని ఇద్దరు సోదరులు ఇక్కడే ఖననం చేసారు. ఇది చెక్క గోపురంతో ఉన్న ఒక సరళమైన రాతి నిర్మాణం అయినప్పటికీ, అది దాని నైపుణ్యానికి, చక్కదనానికి...
సర్దార్ వల్లభాయి పటేల్ మ్యూజియం ను 1989 లో స్థాపించారు. దీనిని సర్దార్ వల్లభాయి పటేల్ సంగ్రహాలయం అని కూడా అంటారు. సూరత్ పట్టణ సంస్కృతి ని తెలిపే అనేక వస్తువులను ఇక్కడ ఉంచారు. ఇక్కడే ఒక ప్లనేతోరియం కలదు. ఇది సందర్శకులకు విశ్వాన్ని గురించిన విశేషాలు...
ఈ స్మారకం సర్దార్ వల్లభాయ్ పటేల్ కు అంకితమివ్వబడినది. ఇది గుజరాత్ లోని షాహీ బాగ్ లోని మోతీ షాహీ మహల్ లోపల కలదు. ఈ స్మారకాన్ని 1980 మార్చ్ 7 న స్థాపించారు.
సపుతర లో డాంగ్స్ అనబడే గిరిజన ప్రజలు బాగా ఎక్కువగా ఉంటారు. హిల్ స్టేషన్ లో ఉన్న ఈ ట్రైబల్ మ్యూజియంకు వారి జీవన విధానం అంకితం చేయబడింది. మాస్క్ డ్యాన్స్, దుస్తులు,చేతితో తయారు చేసిన సంగీత వాయిద్యాలు వంటి అందమైన వస్తువులు తయారుచేసి వారు జీవనాన్ని గడుపుతారు. అలాగే...
'శాశ్వత పుణ్యక్షేత్రం' అని పిలువబడే సోమనాథ్ మహాదేవ్ ఆలయం, గుజరాత్ లోని సోమనాథ్ వద్ద ఉంది. ఆలయం ఏడు సార్లు నాశనం కాబడి, పునర్నిర్మించబడింది. ఇది చంద్ర దేవుడు “సోమ” ద్వారా బంగారంతో, సూర్యు దేవుడు “రవి” ద్వారా వెండి తో, కృష్ణ భగవానుడు ద్వారా...
స్వామి నారాయణ్ టెంపుల్ తితాల్ బీచ్ కు ఉత్తరం గా 1.6 కి. మీ.ల దూరం లో కలదు. స్వామి నారాయణ్ టెంపుల్ రాతి దేవాలయం. దీనిపై చేతితో చెక్కబడిన అనేక శిల్పాలు కలవు. ఇక్కడి బీచ్, మరియు ఈ దేవాలయాలు భారతీయులలోను మరియు విదేశీ పర్యాతకులలోని కూడా ప్రసిద్ధి చెందాయి.
భద్రేశ్వర్ లో ఉన్న ఈ ఆలయాలు భారత దేశంలో ఉన్న జైనుల ఆలయాలలో అతిపురాతనమైన ఆలయాలు మరియు కొన్ని యోగాల క్రితం జైన్ సన్యాసి దేవచంద్ర ఈ దేవాలయ పునాది రాయి వేశారు. భద్రేశ్వర్ గర్భ గుడి చుట్టూ 53 జైనాలయాలు ఉన్నాయి. ఈ దేవాలయాలు అనేకమార్లు భూకంపాలు వొచ్చినప్పుడు మరియు...
భావనాద్ టెంపుల్ లో శివుడు ఉంటాడు. ఈ టెంపుల్ కి నగ్న సాధువులు ప్రతి శివరాత్రికి వచ్చి అర్చిస్తారు. శివరాత్రికి శివుడే స్వయంగా ఇక్కడకు వస్తాడని వారు భావిస్తారు. ఇక్కడ శివ లింగం స్వయంభూ అని నమ్ముతారు. శివ పార్వతుల విహారంలో వారి దుస్తులు అక్కడ పడి పోయాయని అప్పటి నుండి...
ఖేడా హనుమాన్ టేక్డో లేక హనుమాన్ కొండపైన ఖేడా హనుమాన్ మందిరం వుంది. ఈ గుడిని ఖేడా రాజు మయూరధ్వజుడు నిర్మించాడు.
గుజరాత్ లోని గిర్ నేషనల్ పార్క్ లో తప్పించి వేరే ఎక్కడా కూడా ఆసియా సింహాల సంతానోత్పత్తి జరగటం లేదు. జునాగడ్ నవాబ్ ఈ జంతువులను అపుడు 13 మాత్రమే వుండగా వాటిని పెంచి పోషించాడని నమ్ముతారు. అయితే ఈ సంఖ్య రికార్డులతో వివాస్పదంగా వుంటుంది. ఇక్కడ కల వసతి, అటవీ పర్యావరణం...
గుజరాత్ - రాజస్థాన్ సరిహద్దులో అంబాజీ గ్రామానికి 4 కిలోమీటర్ల దూరంలో ఉన్న గబ్బర్ కొండలను అంబాజీ మాత మూలస్థానంగా పరిగణిస్తారు. ‘తంత్ర చూడామణి’ పురాణంలో తెల్పిన ప్రకారం, సతీదేవి దేహంలోని గుండె నుండి ఒక ముక్క ఈ కొండ పై పడింది.
ఈ కొండ పై ఉన్న...
1917 లో గాంధీజీ చే నిర్మించబడిన ,సబర్మతి నది తీరాన ఉన్న, గాంధీ ఆశ్రమం సబర్మతి ఆశ్రమం గా కూడా పిలువబడుతుంది. గాంధీజీ స్వతంత్ర పోరాటం లో ముక్య ఘట్టం అయిన దండి మార్చి వల్ల ప్రసిద్ది చెందినది ఈ ఆశ్రమం.ఈ ఆశ్రమం గాంధీజీ ని మరియు ఆయన జీవిత విశేషాలను స్మృతికి తెస్తుంది....