దేవస్వోం మ్యూజియం గురువాయురప్పన్ దేవాలయానికి తూర్పు గేటు లో కలదు. దీనిలో అనేక పురాతన సంగీత సాధనాలు, ప్రాచీన వస్తువులు , కుడ్య చిత్రాలు, పండుగలలో ఏనుగులకు అలంకరించే ఆభరణాలు మొదలైనవి వుంటాయి. ఈ మ్యూజియంలో ప్రసిద్ధి చెందినా కవులు అయిన పూన్తనం మరియు మేలప్తూర్ ల చిత్రాలు కూడా కలవు. కధకళి కృష్ణ నాట్యం లలో ఉపయోగించే ఆభరాణాలు కూడ కలవు. ఈ ప్రదేశం ప్రసిద్ధ పర్యాటక ఆకర్షణ. కేరళ సంస్కృతిని వెల్లడిస్తుంది.