గురువాయురప్పన్ దేవాలయం ఇండియాలో ప్రసిద్ధిచెందినది. ప్రతి రోజూ వేలాది భక్తులు ఇక్కడకు వస్తారు. ఈ గుడి ని భూలోక వైకుంటం అంటారు. ఈ దేవాలయంలో దేముడు బాల గోపాలన్ కృష్ణుడి శిశువు . దేవాలయం వివిధ రకాల కుడ్య చిత్రాలతో కృష్ణుని లీలలను చూపుతూ అందంగా అలంకరించ బడి వుంటుంది. దేవాలయం కర్ణాటక సంగీతం మరియు అనేక సాంప్రదాయక నృత్య శిక్షణలను నేర్పిస్తోంది. ప్రతిరోజూ భక్తులకు రోజుకు రెండు మార్లు ఉచిత భోజనాలను పెడతారు. పెళ్ళిళ్ళు జరుగాతాయి. ఈ దేవాలయంలో ఏనుగులతో జరిగే శివేలి ఉత్సవాన్ని తప్పక చూడాలి. గురువాయూరప్పన్ దేవాలయం దేశవ్యాప్తంగా ప్రసిద్ధిగాంచిన దేవాలయం.