రాణి లక్ష్మి భాయి సమాధి ఫూల్ బాగ్ సమీపం లో వుంది. ఈమె ను రాణి ఝాన్సి అని పిలుస్తారు. ఈమె బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా 1857 లో మొదటి సారి పోరాటం సాగించినది. ఇక్కడే రాణి లక్ష్మి బాయి విగ్రహం ఎనిమిది మీటర్ల పొడవుది నిర్మించారు. రాణి లక్ష్మి బాయి ని దేశ మహిళల ధైర్య సాహసాలకు ప్రతీకగా చెపుతారు. ప్రతి సంవత్సరం ఇక్కడ జూన్ లో ఒక పండుగ నిర్వహిస్తారు. ఈ వేడుక రాష్ట్రం లో పర్యటనను ప్రోత్సహిస్తుంది.