ఈ టెంపుల్ విష్ణుమూర్తి కి మరో పేరు అయిన 'శాస్త్ర బాహు' అనే పేరు నుండి ఏర్పడింది. ఇక్కడ ద్వారంపై బ్రహ్మ, విష్ణు, సరస్వతి లను చూడవచ్చు. ఈ టెంపుల్ ను ఎర్ర ఇసుక రాతి తో అందమైన ఒక కలువ లో నిర్మించారు. ఇది ఒక పిరమిడ్ ఆకారం లో వుంటుంది. దీనిని 11 వ శతాబ్దం లో కచువా వంశానికి చెందినా రాజు మహీపాల నిర్మించాడు.