శివునికి అంకితం చేయబడిన ఈ పాటలేశ్వర్ ఆలయం, హాజీపూర్ నగరంలోని మిరుమిట్లు గొలిపే అద్భుతాలలో ఒకటి. ఇది జదువ రహదారి వద్ద ఉంది. ఈ ఆలయం పురాతన కాలంనాటిదిగా గుర్తించబడింది.
ఒకానొకప్పుడు శివుడు ఇక్కడ ప్రత్యక్షమై, లింగం ఆకారంలో ఎప్పటికీ ఇక్కడే ఉండిపోవాలని నిర్ణయించుకున్నట్లు నమ్ముతారు. ఈ ఆలయం దేవుని దీవెనలు, కృప కోసం భక్తులచే లింగంతో పాటుగా మానవరూపంలో చిత్రించిన శివుని తో అలంకరించబడి ఉంది.
దేవతలా జపాలు ఈ ఆలయ ఆధ్యాత్మికతను పెంపోదిస్తాయి. శివరాత్రి సమయంలో ఈ ఆలయం ఆకర్షణీయంగా అలంకరించబడుతుంది. భక్తులు వారి జీవితంలోని పాపాలను తొలగించుకోవడానికి ప్రార్ధనలు చేస్తారు.