వైశాలి మహోత్సవం, 24 వ జైన తీర్ధంకరుడైన మహావీరుని గౌరవార్ధం నిర్వహించబడుతుంది. వైశాలి హాజీపూర్ కి వాయువ్య దిశలో 41 కిలోమీటర్ల దూరంలో ఉన్న పురాతన గ్రామం. ఈ ప్రదేశం బౌద్ధ స్థూపం, అశోక స్థంభం, అభిషేక్ పుష్కరిణి మరియు ఇతర పురావస్తు ప్రదేశాలకు బాగా ప్రసిద్ది చెందింది.
మహావీరుడు, వైశాలి నుండి 4 కిలోమీటర్ల దూరంలో ఉన్న కుండల్పూర్ అనే గ్రామంలో జన్మించాడు. మొదటి హిందూ మాసంలోని నిండు పున్నమి రోజు, వచ్చే వైశాఖి పూర్ణిమను ప్రతి ఏటా జరుపుకుంటారు. బుద్ధుడు క్రీశ. 3 వ శతాబ్దంలో రెండుసార్లు ఇక్కడికి వచ్చాడని నమ్ముతారు.