లక్ష్మణ్ గుడి, ఇది హేమకుండ్ సరస్సు ఒడ్డున ఉన్నది. దీనినే 'లోక్పాల్ గుడి' అని కూడా అంటారు. హిందూ మత గ్రంథం, 'రామాయణం' ప్రకారం, లక్ష్మణుడు, రావణుని కుమారుడు అయిన మేఘదూతుడిని వధించిన తరువాత ఈ గుడి కట్టిన స్థలంలోనే, లక్ష్మణుడు, అతని శక్తిని తిరిగి పొందడానికి ధ్యానం చేశాడని చెపుతారు.