హొన్నెమర్దు సందర్శించే పర్యాటకుడు వరదాపుర తప్పక చూడాలి. ఇక్కడ శ్రీ శ్రీధరస్వామీజీ సమాధి ఉంటుంది. శ్రీధర స్వామీజీ 20 వ శతాబ్దిలో పేరుగాంచిన స్వామీజీ. ఇక్కడ శ్రీధర స్వామి మఠం కూడా ఉంటుంది. ఈ పట్టణాన్ని వరదహళ్ళి లేదా వడ్డాలి అని కూడా అంటారు. ఇక్కడకు చేరాలంటే, పర్యాటకులు సాగర పట్టణానికి పొలిమేరలలో కల జోగ్ రోడ్ నుండి మలుపు తిరిగి 6 కి.మీ.ల దూరం ప్రయాణించాలి.