హుబ్లీ నగరంలోని సిద్ధారూఢ మఠం ప్రసిద్ధి గాంచినది. ఈ మఠం శ్రీ సిద్ధారూఢ స్వామి (1837-1929) పేరుతో స్ధాపించారు. 1929 లో ఆయన సమాధి చెందారు. ప్రముఖులైన లోకమాన్య గంగాధర్ తిలక్ 1929లోను మహాత్మ గాంధీ 1924 లోను ఈ ప్రదేశాన్ని సందర్శించారు.
సిద్ధారూఢ మఠం ఒక మతపర సంస్ధ. ఈ కేంద్రం నుండి స్వామి సిద్ధారూఢ బోధనలైన అద్వైత ఫిలాసఫీ వెలువడుతుంది. స్వామి భక్తులు చాలామంది రధోత్సవం, మహా శివరాత్రి వేడుకలలో ఇక్కడకు వస్తారు.