వైతరిణి డ్యామ్ వైతరిణి నదిపై కట్టబడింది. ఈ డ్యామ్ పై నుండి పడమటి కనుమలు అందంగా కనపడుతూంటాయి. ఈ డ్యామ్ ను 1950 సంవత్సరంలో కాంక్రీట్ కట్టడాలు ప్రారంభ దశలో నిర్మించారు. ఈ ప్రాంతంలోనే కల చిన్నమడుగు, మరియు అందమైన బ్యాక్ వాటర్స్ దృశ్యాలు జీవితంలో మరువలేనివిగా ఉంటాయి. ఈ డ్యామ్ నీరు ముంబై నగర ప్రజల అవసరాలకు వినియోగిస్తారు.