ఇటార్సి లో హుస్సైని మసీద్ ప్రసిద్ధ మసీదు. ఇటార్సిలో ప్రజలు సహజీవనానికి అలవాటు పడిన వారు. అన్ని మతాల పట్ల విశ్వాసం కలిగి సహా జీవనం నెరపుతారు. భిన్నత్వం లో ఏకత్వం అనే సిద్ధాంతాన్ని నమ్ముతారు. ఇటార్సి లో ముస్లిం లు కూడా అధికమే.
నూరాని మసీద్, హుస్సైని మసీద్, హబీబియ మర్కటే రాజ, మొదలైనవి మసీదులు. హుస్సైని మసీద్ చక్కని శిల్ప నైపుణ్యతను కలిగి వుంది. చాలా మంది మసీద్ లో రెగ్యులర్ గా జరిగే ప్రార్ధనలకు వస్తారు. పర్యాటకులు చాలా మంది ఈ మాస్ కు వచ్చి ప్రార్ధనలు చేస్తారు. ఈ మసీదుకు బస్సు లలో తేలికగా చేరవచ్చు.