దేశంలోని ఏడు ప్రధాన జైన దేవాలయాల్లో శాంతినాద్ దేవాలయం ఒకటి. ఇది జైసల్మేర్ కోట లో జైన తీర్థంకరుడు శాంతినాధుని కోసం నిర్మించారు. ఆయన్ను ఒక అద్భుతంగా చెక్కిన అందమైన విగ్రహ రూపంలో పూజిస్తారు. ఈ దేవాలయం అద్భుత నిర్మాణ శైలికి ప్రసిద్ధం.