ఈ భవనం రాజపుత్ర మరియు యురోపెయన్ ఆర్కిటెక్చర్ సమ్మేళనంగా వుంది పట్టనంలూకప్రాదాన చారిత్రక భావన సముదాయం గా పేరు పడింది. ఈ ప్రదేశామోకప్పుడు రాజుల నివాసంగా వుండేది. దీనిని 1540 సంవత్సరం లో మొదతగానిర్మించి తర్వాత విస్తృత పరచారు. ఈ భవనం అందంగా వుంది అనేక వాల్ పెయింటింగ్ లు, రాతి శిల్పాలు, అందమైన స్తంభాలు, అలంకరించిన అద్దాలు, ఇతర శిల్పాలతో కూడి వుంటుంది. ప్రస్తుతం ఈ బిల్డింగ్ ఖాళీ గా నే వుంది.