గిద్దేశ్వర్ ఆలయం స్థానికంగా శివాలయంగా పేరుగాంచింది. ఈ ప్రదేశం జమూయి కి దక్షిణాన 15 కిలోమీటర్ల దూరంలో ఉంది. అందమైన ఈ శివాలయం ఎత్తైన బండరాళ్లపై ఉంది. పురాణాల ప్రకారం, ఈ ప్రదేశం వద్ద రావణుడికి, జటాయువుకి మర్చిపోలేని యుద్ధం జరిగింది. శివరాత్రి, మాఘ పౌర్ణమి రోజు ఈ ప్రదేశం భక్తులతో నిండి ఉంటుంది.