కుంకురి వద్ద ఉన్న కథేడ్రల్ ఆసియాలో రెండవ స్థానంలో ఉంది. 1962 లో స్థాపించబడిన ఈ చర్చ్ 1979 లో ప్రారంభించబడింది. వంపు ఆకారంలో ఉన్న ఈ చర్చ్ ఏడు ఆవరణలను, ఏడూ మతపరమైన చిహ్నాలను, ఇనుముతో తయారు చేసిన కోణాలను కలిగి ఉంది. ప్రార్ధనలు చేయడానికి వివిధ జాతులకు చెందిన ప్రజలు అనేక సంఖ్యలో ఇక్కడికి వస్తారు.