నందాపూర్ ఒకప్పుడు జయపూర్ కి రాజధాని. పతంగి నుండి 293 కిలోమీటర్లు, సేమిలిగూడ నుండి దాదాపు 14 మైళ్ళ దూరంలో ఉన్న ఈ ప్రదేశం ఒక గొప్ప చారిత్రిక ప్రాధాన్యత కలిగి ఉంది. ఈ స్థల త్రవ్వకాల నుండి తీసిన కొన్ని పురాతన వస్తువులు జైనమత, సక్తితత్వ సంస్కృతి యొక్క పురాతన ఉనికిని తెలియచేస్తాయి. ‘బత్రిస సింహాసన’ అనికూడా పిలువబడే నందాపూర్ 32 మెట్ల సింహాసనం నుండి పేరును సంపాదించుకుంది, దీనిని విక్రమాదిత్యుడు నిర్మించాడని చెప్తారు. ఈ గ్రామానికి అటూఇటూ కొన్ని చిన్న సెలయేళ్ళు కూడా ఉన్నాయి. ఈ గ్రామానికి ఉత్తరం వైపు మూలన,