పృథ్వీ విలాస్ పాలెస్ ను 1912 లో భవానీ సింగ్ మహారాజు నిర్మించాడు. ప్రస్తుతం, ఈ భవనంలో అప్పటి పాలకుని కుటుంబీకులు ఉంటున్నారు. ఈ భవన౦లోకి మూడు వైపులనుంచి ప్రవేశి౦చవచ్చు. ఈ భవనం పూర్వపు రాజుల నమ్రత, పరాక్రమ కధనాలను తెలియజేసే రూపాలను కలిగిఉంది.
పృథ్వీ విలాస్ పాలెస్ ను 1912 లో భవానీ సింగ్ మహారాజు నిర్మించాడు. ప్రస్తుతం, ఈ భవనంలో అప్పటి పాలకుని కుటుంబీకులు ఉంటున్నారు. ఈ భవన౦లోకి మూడు వైపులనుంచి ప్రవేశి౦చవచ్చు. ఈ భవనం పూర్వపు రాజుల నమ్రత, పరాక్రమ కధనాలను తెలియజేసే రూపాలను కలిగిఉంది.