ఝాన్సీ నుంచి 30 కిలోమీటర్ల దూరం లో బెట్వా నదీ తీరాన ఉన్న ఈ చిర్గోన్ ప్రఖ్యాత హిందీ కవి మైథిలి శరన్ గుప్తా యొక్క జన్మస్థలం. ఈయన జాతీయ కవిగా కూడా గుర్తింపు పొందారు. ఈయన సమాధి కూడా ఈ గ్రామం లో నే ఉంది. ఈ నగరానికి చెందిన మరో ఇద్దరి ప్రముఖ వ్యక్తులు సియరం శరన్ గుప్తా (మైథిలీ శరన్ గుప్తా యొక్క తమ్ముడు), మరియు మున్షి అజ్మేరి (ఈయన ఉర్దూ కవి). ఈ గుప్తా కవులు మున్షీ ని తమ పెద్దన్నయ్య లాగా భావించేవారు.
ఈ నగరం లో ఒకే ప్రాంగణం లో మసీదు మరియు దేవాలయం ని చూడవచ్చు. ఈ ప్రాంగణానికి మూడు ద్వారాలు ఒక కోట ఉన్నాయి. ఈ నగరం లో అనేక పురాతన కొలనులు కలవు. ఇక్కడి ప్రముఖ శివ దేవాలయం కలెక్టర్ గంజ్ లో ఉన్నది.