1501 లో మహారాజా రుద్రా ప్రతాప్ సింగ్ చే స్థాపించబడిన ఈ ఓర్చ్చ (ఉర్చ్చ) తికంగర్ జిల్లాలో ఉంది. ఈ ప్రదేశం మధ్యప్రదేశ్ లో ని బుదేల్ఖండ్ ప్రదేశం లో భాగం. ఝాన్సీ నుండి 15 కిలో మీటర్ల దూరం లో, తికంగర్ నుండి సుమారు 80 కిలోమీటర్ల దూరం లో బెట్వా నదీ తీరాన ఉన్నది ఈ ఓర్చ్చ. ఈ మహారాజు చే నిర్మించబడిన మరొక కోట ఓర్చ్చ ఫోర్ట్. ఈ రాజ వంశానికి చెందిన రాణీ గణేష్ బాయి చతుర్భుజ దేవాలయాన్ని మొఘల్ చక్రవర్తి అక్బర్ పరిపాలనా సమయం లో నిర్మించింది.
1554 నుండి 1591 లో మధుకర్ షా చే నిర్మించబడిన మరియొక మతపరమైన భవనం రాజ్ మందిర్.
కాలానుగుణం గా ఏర్పడే ద్వీప కోట పాలసు ఫోర్ట్. దీని చుట్టూ బురుజు గోడ నిర్మించబడింది. ఈ కోటలోపల అనేక భవనాలు మహారాజా బీర్ సింగ్ దేవ్ పరిపాలనా కాలం లో నిర్మించబడినవి చూడవచ్చు. వీటి విశేషం ఏమిటంటే ప్రతి భవనం మరియొక భవనం తో అనుసంధానించబడినది. ఈ బెట్వా నది తీరాన ఫోర్ట్ కి సమీపం లో అనేక సంధులు ఉన్నాయి.