హిందువుల ఆధ్యాత్మిక మరియు సంస్కృతిక సంప్రదాయాల ప్రకారం స్త్రీ ని పవిత్ర శక్తి స్వరూపిణి గా భావిస్తారు . ఇతర స్వరుపాలుగా జాలి , ప్రేమ మరియు కరుణ లను చెప్తారు . హిందూ ఇతిహాసాల ప్రకారం స్త్రీ లను పద్మిని , శన్కిణి , హస్తిని మరియు చిత్తిని అనే నలుగు రకాలు గా చెప్తారు . శన్కిణి స్త్రీ శంకం యొక్క సద్గుణాల తో ఆశిర్వదించ బడినది .
ఆమె శారీరకం గా సమతుల్యం కలిగి ఉంటుంది . ఆమె సున్నితం గా అలాగే ఖటినం గా కూడా ఉండగలదు . ఆమె శక్తివంతం గా , స్వతంత్రంగా ఉంటుంది . ఇతిహాస ఉదాహరణలుగా ఆది శంకరాచార్యుని తల్లి గార్గి , భగవంతుడు శ్రీరాముని భార్య సీత అమ్మవారిని చెపుతారు .
శన్కిణి స్వరూపానికి అన్కితమివ్వ బడిన దేవాలయం సంఘాన్ గ్రామం , జింద్ జిల్లా లోని నార్వన తెహసిల్ లో ఉన్నది . ఈ తీర్థం లో పూజించే, ప్రత్యేకించి ఆడవారికి శంఖిణి లక్షణాల ఆశిస్సులు లభిస్తాయని నమ్ముతారు .