ఆధార శిలా అనికూడా పిలువబడే బాబా రాందేవ్ ఆలయం, మస్సురియా కొండ పైన ఉన్నఒక పురాతన దేవాలయం. ఈ ఇసుకరాయి పర్వతం జోధ్పూర్ లోని జలోరి, నగోరి ద్వారాల మధ్యలో ఉంది. ఆలయం ముందు ఉన్న చిన్న రాయిపై ‘మీ స్వంత పూచీపై ప్రవేశము’ అనే పదం రాసి ఉంది. ఈ పదాలు ఆలయలో ఎదో రహస్యం వుందని సూచిస్తున్నాయి.