చోకేలావ్ బాగ్, 1739వ సంవత్సరంలో అభయ్ సింగ్ మహారాజు నిర్మించిన అందమైన తోట. ఇది మేహ్రంగర్ కోట ప్రాంగణంలో ఉంది. ఈ తోట పది సంవత్సరాల నుండి పునరుద్ధరించబడుతూ ఉంది. ఈ తోటలో వేసవి కాలంలో కూడా ఎక్కువ కాలం జీవించే మొక్కలు వున్నాయి. ఈ తోట మూడు ప్రాంతాలుగా విభజించబడింది, ప్రతి ప్రాంతం ప్రత్యేకంగా రూపొందించబడింది.
ఈ తోటలో అరటి, అడవి యాపిల్, దానిమ్మ, ఆరెంజ్, మల్లె వంటి చెట్లు ఉండటంవల్ల పర్యాటకులు ఈ అందమైన తోటలో విశ్రాంతి తీసుకోవచ్చు.