జోధ్పూర్ నుండి 2 కిలోమీటర్ల దూరంలో మందోర్ రోడ్డుపై వున్న మహామందిర్ ఆలయం అద్భుతమైన శిల్పకళాఖండం. దీనిని 1812 లో నిర్మించారు. ఈ ప్రశాంత మందిరం 84 స్తంభాలతో, గోడలు సాంప్రదాయ యోగ భంగిమల నమూనాలతో అందంగా ఉంటుంది. ఈ ఆలయ సముదాయం క్లిష్టమైన రాతిపనిని ప్రదర్శించే అనేక పురాతన విగ్రహాలను కలిగిఉంది.