హిమాచల్ ప్రదేశ్ లో పబ్బర్ నది ఒడ్డున ఉన్న సీమ అన్న ప్రదేశం మనోహరమైన ద్రుశ్యాలతో నిండిన పర్యాటక స్థలము. ఈ ప్రదేశం అనేక వంపులు తిరిగి ప్రవహిస్తున్న వాగులు వంకలకి ప్రసిద్ధి. ఇతర పట్టణాల నుండి రవాణా సౌకర్యాలు కల "రోహ్రూ" గ్రామానికి దగ్గరగా ఉండటం వల్ల "సీమ" ని చేరుకోవడం తేలిక. ఈ ప్రదేశం ఇంద్రధనుస్సు వీక్షించటానికి మరియు ప్రత్యేకం గా దొరికే "బ్రవున్ ట్రౌట్" గా పిలవబడే చేపలకి ప్రసిద్ధి.