బైద్యనాథ్ లో ఉన్న ప్రసిద్ధ శివాలయాన్ని చివరి ప్రతిహార వంశ పాలకులు నిర్మించారు. ఇక్కడ పురాతన నాణేలు, ఇతర కళాఖండాలు బయల్పడటం వలన ఇది ఒక ముఖ్య పురావస్తు ప్రాంతం కూడా అయింది.
బైద్యనాథ్ లో ఉన్న ప్రసిద్ధ శివాలయాన్ని చివరి ప్రతిహార వంశ పాలకులు నిర్మించారు. ఇక్కడ పురాతన నాణేలు, ఇతర కళాఖండాలు బయల్పడటం వలన ఇది ఒక ముఖ్య పురావస్తు ప్రాంతం కూడా అయింది.