రామఘర్ లో ప్రసిద్ధ ముండేశ్వరి ఆలయం ఉంది. రాష్ట్రంలోని అతి పురాతన ఆలయాలలో ఈ ఆలయం ఒకటి. ఈ ఆలయాన్ని క్రీ.శ. 635 ప్రారంభంలో నిర్మించినట్లుగా తెలిపే పురావస్తు ప్రాముఖ్యత కల్గిన శాసనలు ఇక్కడ కనబడతాయి. ఒక కొండ శిఖరంపై నిర్మించిన ఈ ఆలయం సుమారు 600 అడుగుల ఎత్తులో ఉంది.