కల్లిల్ దేవి దేవాలయం కలాడీ నుండి 22 కి.మీ.దూరం కలదు. ఇది ఒక జైన మందిరం సుమారు 9వ శతాబ్దంలో నిర్మించారు. కల్లిల్ అంటే మళయాళంలో రాయి అని అర్ధం. ఈ దేవాలయం 28 ఎకరాల ప్లాట్ లో ఒక పెద్ద రాతిని చెక్కబడి నిర్మించబడింది. ఈ దేవాలయం దర్శించాలంటే, రాతి మార్గంలో చెక్కబడిని...
ఆదిశంకర కీర్తి స్తంభ మంటపాన్ని కంచి కామకోటి పీఠం నిర్మించింది. ఇది ఒక ఎనిమిది అంతస్తుల నిర్మాణం. చివరకు పాదుకా మండపం కలిగి ఉంటుంది. ఇక్కడ రెండు పాదుకలు ఉంటాయి. ఇవి టీచర్ లేదా గురువు పాదుకలుగా చెపుతారు. ఇక్కడి మెమోరియల్ హాలులో వివిధ రకాల పెయింటింగ్ లు ఆది శంరాచార్య...
రామక్రిష్ణ ఆశ్రమం, రామక్రిష్ణ మఠం, బేలూరు మఠం వారి ఉప శాఖ. ఇది ఆది శంకరులవారి జన్మస్ధలంలో కలదు. దీనిలో ఒక పెద్ద హాలు ప్రార్ధనలకు కలదు. బేలూరు రామక్రిష్ణ దేవాలయం నమూనాలో ఒక గుడి కలదు. ఆశ్రమం ఒక స్కూలును, ఒక ఛారిటబుల్ ట్రస్టు మరియు ఒక లైబ్రరీని నిర్వహిస్తోంది....
శ్రింగేరి మఠ సముదాయం పెరియార్ నదికి ఉత్తరం వైపుగా కలదు. ఈ ఆశ్రమం ఆది శంకరాచార్యుల తల్లికి అంకితం చేయబడినది. ఈ మఠంలో నిరంతరం వేదాంత చర్చలు, గోష్టులు జరుగుతాయి. ప్రముఖ పండుతులు పాల్గొంటారు. ఆశ్రమం లోపల శంకరాచార్య, మాత శారదాంబ మరియు గణేశ విగ్రహాలు కలవు. ఇక్కడ...
పురాతనమైన ఈ దేవాలయం అన్నివైపులనుండి నీటితో కప్పబడి ఉంటుంది. ఈ నీరు ఎప్పటికి ఎండిపోదు. దేవాలయంలోపల జలదుర్గ ఉత్సవం సుమారు 16 రోజులపాటు నిర్వహిస్తారు. ఫాల్గుణమాసం మొదటిరోజు ప్రారంభమయ్యే ఈ ఉత్సవ వేడుకలకు వేలాది భక్తులు హాజరవుతారు.
తిరువాణికులం మహదేవ దేవాలయం ఎర్నాకుళం జిల్లాలో అలూవాకు దక్షిణంగా, కలాడీ సమీపంలో కలదు. ఇక్కడ శివుడు ప్రధాన దైవం. ఇక్కడే శివుడి భార్య మాత పార్వతి కి గూడా ఒక గుడి కలదు. ఈ దేవాలయంలో గణేశ, అయ్యప్ప, విష్ణు విగ్రహాలు కూడా కలవు. ఈ గర్భగుడి సంవత్సరంలో 12 రోజులు మాత్రమే...
విష్ణుమూర్తి అవతారం అయిన వామనుడికి దేవాలయం ఉండటం అరుదైన విషయం. ఈ దేవాలయం పురాతన కేరళ శిల్ప శైలిలో త్రిక్కకారలో నిర్మించారు. ఈ దేవాలయంపై గల రాతి శాసనాలు సుమారు 10 లేదా 13వ శతాబ్దంనాటివిగా చెపుతారు. ఈ దేవాలయ సందర్శనకు ఓనం పండుగ వేడుకల సమయం సరైనది. వామనుడు ఓనం...