సిక్కిం లోని ఎత్తైన శిఖరాలలో ఒకటి పందిమ్ పర్వతం. 22010 అడుగుల ఎత్తున ఇది మంచు పర్వతాల మధ్య వుంటుంది. ఇక్కడికి దగ్గరలో వుండే జొంగ్రి టాప్ నుంచి ఈ అద్భుత దృశ్యాలను చూడవచ్చు.ఏప్రిల్ నుంచి మే మధ్య, సెప్టెంబర్ లోను ఇక్కడ పర్వతారోహణ శిభిరాలు నిర్వహిస్తారు. ఈ శిబిరాల్లో చేరాలనుకునే వారు డిల్లీ లోని IMF (భారతీయ పర్వతారోహణ సంస్థ) ద్వారా దరఖాస్తు చేయాలి.