కాంగ్రా జిల్లా లోని బైజనాథ్ లో ఉన్న ఈ టెంపుల్ ఒక ప్రఖ్యాత పర్యాటక స్థలం. 1758 లో కాంగ్రా రాజు అయిన అభయ చంద్ దీనిని నిర్మించాడు. ఇక్కడ శివుడ్ని పూజిస్తారు. ఈ దేవాలయం యొక్క నిర్మాణ శైలి దగ్గరలోని మహాదేవ దేవాలయాన్ని పోలి ఉంటుంది. పురాణాల ప్రకారం, ఈ రెండు దేవాలయాలు, బనియ సంఘానికి చెందినా బైజనాథ్ మరియు సిద్ధ నాథ్ లకు అపాదించబడినవి.