గురుద్వారా బేర్ సాహిబ్ సిక్కులకు ప్రసిద్ధ పుణ్య క్షేత్రం. ఇది సుల్తాన్పూర్ లోది లో కలదు. మొదటి సిక్కు గురువు గురు నానక్ జి ఇక్కడ 14 సంవత్సరాలు గడిపారు. ఇక్కడ కల బీన్ నది లో స్నానం చేస్తుండగా ఆయనకు జ్ఞానోదయం అయ్యింది. ఈ ప్రదేశానికి అక్కడ కల బేర్ చెట్టు పేరు పెట్టారు. ప్రస్తుత నిర్మాణం మహారాజ జగజిట్ సింగ్ నిర్మించారు. ఈ భావన సీలింగ్ ఆకర్షనీయం గా వుంటుంది. ప్రతి ఏట నవంబర్ లో గురు నానక్ దేవ్ జి జన్మ దినోత్సవాలు జరుగుతాయి.