జూబిలీ హాల్ ను 1916 సంవత్సరం లో మహారాజ జగత్ జిత్ సింగ్ పాలన కు గుర్తు గా నిర్మించారు. దీనిలోని దుర్బార్ హాల్ నేడు నవాబ్ జస్సా సింగ్ అహ్లువాలియా గవర్నమెంట్ కాలేజీ గా ఉపయోగిస్తున్నారు. అందమైన ఈ నిర్మాణం కపుర్తాల చేరే పర్యాటకులకు ఒక ప్రసిద్ధ ఆకర్షణ. జూబిలీ హాల్ లోని పచ్చదనం, ప్రశాంత వాతావరణం ఎంతో ఆకర్షిస్తుంది.