స్టేట్ గురుద్వారా అనే భవనం నగరం మధ్యలో సుల్తాన్ పూర్ రోడ్ లో కలదు. 1915 లో చేసిన ఈ నిర్మాణం ఇండో – సార్సెనిక్ శిల్ప శైలి లో సాగింది. ఎర్ర ఇసుక రాయి తో నిర్మించారు. ప్రస్తుతం ఈ గురుద్వారా కు తెలుపు రంగు పెయింట్ వేశారు. ఈ ప్రదేశం అనేక మంది భక్తులను, టూరిస్ట్ లను ప్రతి సంవత్సరం ఆకర్షిస్తోంది.