శ్రీ కైలాష నాథర్ టెంపుల్ పురాతనమైనది. సుమారు రెండు వేల సంవత్సరాల నాటిది. పల్లవుల కాలం లో పునర్ నిర్మాణం చేసారు. ఇది అమ్మయార్ టెంపుల్ సమీపం లో కలదు. ఫ్రెంచ్ పాలన లో కొంత పునర్మించారు. ఈ టెంపుల్ లో కైలాష నాధుడు, మాత సౌన్దరంబాల్ విగ్రహాలు వుంటాయి. ఈ టెంపుల్ కు నాలుగు ప్రవేశ ద్వారాలు కలవు.