కరంజియా లోని ఠాకూర్ అనుకుల్ చంద్ర ఆలయం ఒక ప్రసిద్ధ పర్యాటక ఆకర్షణ. ఈ ఆలయం శ్రీ శ్రీ ఠాకూర్ అనుకుల్ చంద్ర బోధనలను ప్రచారం చేయడానికి నిర్మించబడింది. ఈ ఆలయ లక్ష్యం శాంతి, సామరస్యాలను భక్తులకు బోధించడం. ఈ ఆలయ బోధనల అత్యధిక శక్తి కనిపించదు, కానీ చర్యలను గమనిస్తుందని నమ్మకం, ఇది మీ జీవితాన్ని పునరుద్దరించుకోవడానికి మాత్రమే బాధ్యత వహిస్తుంది. ఠాకూర్ బోధనలు విని, ఆచరించి ఆయన ఆశీర్వాదాలు తీసుకోవడానికి రాష్ట్రము మొత్తం నుండి ప్రజలు ఇక్కడికి వస్తారు.