కర్షా ఆరామం పాడుం కు సుమారు 10 కి. మీ.ల దూరం లో కలదు. ఇది అతి పెద్దది. ఇందులో సుమారు 150 మంది బౌద్ధ సన్యాసులు వుంటారు. అనేక ప్రార్థన స్థలాలు కలవు. ఈ ప్రాంతంలో ఇది ధనిక ఆరామం. దీనిని ఫగ్స్పా శేరాబ్ 11 వ శతాబ్దం లో స్థాపించారు. దీనిలో రెండు పెద్ద హాళ్ళు , ఎనిమిది టెంపుల్స్ మరియు ఒక లైబ్రరీ కలవు. గోడలపై పురాతన కుడ్య చిత్రాలు కలవు.