మయనుర్, త్రిచి నుండి కరూర్ వెళ్ళే దారిలో కరూర్ నుండి 21 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఇది ఇక్కడ ఉన్న మరియమ్మన్ ఆలయం, సేల్లండియమ్మన్ ఆలయం అనే రెండు ప్రధాన ఆలయాలకు నిలయంగా ఉండడం వల్ల పర్యాటక కేంద్రంగా ప్రసిద్ది చెందింది. మీరు కరూర్ లో ఉన్నపుడు ఈ ప్రాంతాన్ని తప్పక సందర్శించాలి.