కార్వార్ పట్టణానికి ఈ దేవాలయం 4 కి.మీ.ల దూరంలో కాళీ నది ఒడ్డున కలదు. జై సంతోషి మాత ఈ దేవాలయంలో ప్రధాన దేవత. గణపతి కుమార్తెగా చెపుతారు. ఈమె దుర్గ దేవి అవతారం. ఇక్కడ సంవత్సరం పొడవునా చేసే జాతరలలో ఈమెను దర్శించేందుకు పర్యాటకులు అధిక సంఖ్యలో వస్తారు.
అన్ని మంగళవారాలు, శుక్రవారాలు దీపోత్సవం జురుగుతుంది. ఈ సమయంలో దీపాలు వెలిగిస్తారు. శ్రావణ మాసంలో ఈ పండుగ చేస్తారు. మంగళ కార్య, నవరాత్రి పల్లకి ఉత్సవ మరియు ఉదయపాన వంటివి ఇక్కడ జరిగే కొన్ని వేడుకలు. ప్రభుత్వ బస్సులలో, టాక్సీలలో, ఆటోలలో టవున్ నుండి తేలికగా ఇక్కడ చేరవచ్చు. పండుగలు ఆనందించేందుకు ఈ దేవాలయానికి తప్పక రావలసిందే.