కార్వార్ పర్యాటకులు కురుంగడ్ దీవి పై కల నరసింహ దేవాలయం తప్పక చూడాలి. ఇది పట్టణానికి 6 కి.మీ.ల దూరంలో కలదు. భక్తులు దేవాలయం చేరాలంటే కొండను ఎక్కాలి. ప్రతిఏటా జరిగే వార్షిక జాతరలో పాల్గొనేటందుకు వేలాది యాత్రికులు నరసింమ దేవాలయానికి జనవరిలో వస్తారు. కార్వార్ పర్యాటకులు, ఈ ఆధ్యాత్మిక ప్రదేశాన్ని సదాశివగఢ్ బోట్ జెట్టీ నుండి ఫెర్రీలో కూడా చేరవచ్చు.