సిర్గర్హ్ ఫోర్ట్ లేదా అసిగర్హ్ కోటను అహిర్ రాజవంశానికి చెందిన అస్సా అహిర్ నిర్మించేను. కోటను ప్రారంభంలో ఆసా అహిర్ గర్ అని పిలిచేవారు. కానీ కాలానుగుణంగా అసిర్గర్హ్ ఫోర్ట్ గా మారింది.
స్థానిక పురాణములు ప్రకారం ఈ కోటను బలం ద్వారా జయించవచ్చని ఎప్పటికీ...
ఇందిరా సాగర్ ఆనకట్ట ఆసియాలో అత్యంత ప్రతిష్టాత్మకమైన జల విద్యుత్ ప్రాజెక్టు. ఈ బహుళార్ధసాధక ఆనకట్ట ఖాండ్వా లో నర్మదా నదిపై నర్మదానగర్ వద్ద నిర్మించబడింది. ఈ ఆనకట్ట పునాది రాయి 23 అక్టోబర్ 1984 న మాజీ PM శ్రీమతి ఇందిరా మహాత్మా గాంధీ వేసెను. ఈ ఆనకట్ట పరిపూర్ణ మహత్తు...
గౌరీ కుంజ్ అనే స్మారక చిహ్నం ప్రసిద్ధ గాయకుడు కిషోర్ కుమార్ గంగూలీ గౌరవార్ధం నిర్మించారు. ఈ ప్రదేశం ఈ లెజండరీ గాయకుడు అయిన కిషోర్ కుమార్ గంగోపాధ్యాయ యొక్క జన్మస్థలం కావటం వలన ఖాండ్వా తో ప్రత్యేక బంధాన్ని కలిగి ఉండెను.
దీనికి పునాది రాయి కీర్తిశేషులైన గాయకుడు...
భవానీ మాత దేవాలయం దాదా దర్బార్ సమీపంలో ఖాండ్వా పట్టణమునకు నైరుతి ప్రాంతంలో ఉంది. ఈ ఆలయంలో దేవత తులజా భవానీ అనే హిందూ మత దేవత అయిన పార్వతి యొక్క అవతారంగా ప్రతిష్టించారు.
తులజా భవానీ మాత దేవాలయం చాలా పవిత్రమైనదిగా భావించబడుతుంది. ప్రతి సంవత్సరం వేల సంఖ్యలో...
ఘంటాఘర్ ఖాండ్వా పట్టణంలో ముఖ్యమైన మైలురాయిగా ఉంది. ఈ ఘంటాఘర్ ను ముల్తాన్ క్లాక్ టవర్ అని కూడ పిలుస్తారు. ఇది భారతదేశంలో బ్రిటిష్ వారి పాలనలో 1884 లో నిర్మించబడింది. ఈ భవనం యొక్క ప్రధాన ప్రయోజనం 1883 మున్సిపల్ చట్టం తరువాత ఆఫీసుకు అందజేయడం జరిగింది.
దీని...
దాదా దర్బార్ ఖాండ్వా యొక్క నైరుతి భాగం లో ఉన్నది. ఈ స్థలం పవిత్రమైన మరియు ప్రార్థనా స్థలంగా పరిగణించబడుతుంది. కేశ్వనందాజి మహారాజ్ స్వామి మరియు హరిహరనంద్జి మహారాజ్ స్వామి యొక్క "బేర్ దాదాజీ" మరియు "ఛోటే దాదాజీ" అనే సమాధులు ఉన్నాయి.
1930 వ సంవత్సరంలో ఈ...
జిల్లా కలెక్టర్ బిల్డింగ్ ఖాండ్వా ప్రధాన ఆకర్షణల్లో ఒకటిగా ఉంది . ఈ భవనం ఖాండ్వా యొక్క తూర్పు భాగం లో ఉన్నది . జిల్లా కలెక్టర్ బిల్డింగ్ ను 1919 వ సంవత్సరంలో నిర్మించారు. అంతేకాక ఈ రోజుకి కూడా ఈ భవనం దాని ఆకర్షణతో గొప్పతనాన్ని నిలుపుకుంది.
జిల్లా...