గురుద్వారా శ్రీ గురు సింగ్ సభ, కొచ్చి నుండి 3 కి మీ ల దూరం లో ఉంది. కేరళ లో ఉన్న ఏకైక గురుద్వారా ఇది. 1955 లో ఈ గురుద్వారా ప్రాచుర్యం లో కి వచ్చింది. కేరళ లో ఉన్న సిక్కు లకి 'గురువులని చేరుకునే దారి' గా గురు ద్వారా పేరు నుండి మనం గమనించవచ్చు. కొచ్చిన్ నౌకాశ్రయం కి దగ్గరగా గురుద్వారాన్ని మొట్టమొదటిగా కట్టారు.
1975లో ఈ గురుద్వారాని ఏర్పాటు చేశారు. ప్రార్ధనలు జరిగే ప్రదేశాన్ని దర్బార్ హాల్ అని అంటారు. వివిధ ప్రదేశాల నుండి ఇక్కడికి వచ్చి ప్రజలు ప్రార్ధనలు చేస్తారు. సిక్కుల అతిద్యము మరియు సంస్కృతీ తెలుసుకునేందుకు పర్యాటక ప్రదేశాలలో ఈ ప్రాంతాన్ని కూడా జత పరచడం ఉత్తమ మార్గం.