గగన్ గిరి మహారాజు 8 సంవత్సరాల సుదీర్ఘ కాలంపాటు తపస్సు చేసిన స్థలమే ఈ మఠం. ఈ అడవిలోని మఠంలోనే ఆయన ధ్యానంలో ఎన్నో సంవత్సరాలు గడిపినట్టు విశ్వసిస్తారు. అందువలన, ఈ మఠం కొల్హాపూర్ ప్రాంతంలో, దాజీపూర్ లోని లోతైన దట్టమైన అడవి మధ్యలో ఉంది.మఠానికి దగ్గరలో ఉన్న ఈ ఆశ్రమం పవిత్ర, ఆధ్యాత్మిక కేంద్రానికి వచ్చే దేశీయ, విదేశీ పర్యాటకులకు యోగా, ధ్యానం మీద బోధనలను అందిస్తుంది.