జ్యోతిబా దేవాలయం, కేదార్నాథ్ పేరుతొ ప్రసిద్ది చెందింది, ఇది కొల్హాపూర్ లో 3000 అడుగుల ఉత్కంఠభరితమైన ఎత్తులో నిలిచి ఉంది. ఇది పన్నెండు జ్యోతిర్లింగాలలో ఒకటి.జ్యోతిబా దేవాలయం వాడ రత్నగిరి అనే పేరుతొ కూడా ప్రసిద్ది చెందింది, బ్రహ్మ, విష్ణువు, శివుడు అనే త్రిమూర్తుల ఏకావతారం రత్నాసురుడనే రాక్షసుడిని చంపిందని నమ్ముతారు..కొల్హాపూర్ నించి కేవలం 15 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఈ పర్యాటక కేంద్రం, హిందూ పంచాంగం ప్రకారం చైత్ర, వైశాఖ మాసాలలో వచ్చే నిండు పౌర్ణమి నాడు ఇక్కడ సంత జరుగుతుంది.