శ్రీ పార్శ్వ పద్మావతి శక్తి పీట్ తీర్థ్ ధాం ఒరప్పం గ్రామం లో క్రిష్ణగిరి కి 7 కి.మీ.ల దూరంలో కలదు. ఈ ఆధ్యాత్మిక సంస్థ శ్రీ శ్రీ శ్రీ వసంత గురుదేవ్ జి స్థాపించారు. 24 తీర్తంకరులలో కల 23 వ తీర్థంకరుడు శ్రీ పార్శ్వనాథ్ భగవాన్, జైన ధర్మం లో వుండి టెంపుల్ లో పూజించ బడుతున్నారు. ఈ సంస్థ విశ్వ శాంతిని , ప్రేమను బోధిస్తుంది. ఈ టెంపుల్ లో ప్రశాంతత లభిస్తుంది. భక్తులు తమలోని ఆత్మశాంతిని సాధిస్తారు. దీనితోమానవత్వం అభివృద్ధి చెందుతుంది. వ్యవస్తాపకుడైన శ్రీ శ్రీ శ్రీ వసంత గురుదేవ్ జి అనేక ప్రపంచ శాంతి మహాసభాలలో పాల్గొన్నారు. ఈ టెంపుల్ లో రెగ్యులర్ గా అన్నదానం చేస్తారు. ఈ టెంపుల్ దర్సనం జీవితం లో శాంతిని ప్రసాదిస్తుంది.