నిజమైన రాచరికపు భావన కోసం కిృష్ణానగర్ కు దగ్గరగా ఉన్న రాజ్బరి ప్యాలెస్ ను తప్పక సందర్సించాలి.ఈ నిర్మాణం ఒక రాజస్థానీ కోఠిని మీకు గుర్తుచేస్తుంది. కానీ ఖచ్చితంగా టెర్రకోట నిర్మాణం చుట్టబడి ఉంటుంది. ఈ మహారాజా కృష్ణచంద్ర యొక్క ప్యాలెస్ నిజంగా కిృష్ణానగర్ మరియు చుట్టూ ఉన్న చాలా అందమైన ఆకర్షణలలో ఒకటిగా ఉంది.