పిప్లి లో ఉన్న ఈ జన్తుప్రదర్శనశాల కురుక్షేత్ర కు చాలా దగ్గరలోని GT రోడ్డుపై ఉంది. ఈ జూ అనేక జంతువులు, పక్షులు, సరీసృపాలను కలిగిఉంది. 1982 వ సంవత్సరంలో ఏర్పడిని ఈ జంతుప్రదర్సనశాల 27 ఎకరాల భూమిలో విస్తరి౦చిఉంది. కుటుంబాలు జంతువులను చూడడానికి ఇక్కడికి వస్తారు, నీడ ఉన్న ప్రాంతాలలో విహారాన్ని కూడా ఆనందిస్తారు.