మదనపల్లె దక్షిణ భారత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న చిత్తూరు జిల్లా పరిధిలో ఉన్న ఒక చిన్న పురపాలక పట్టణం. మదనపల్లె పేరు గురించి అనేక సిద్ధాంతాలు ఉన్నాయి. కానీ ఇది చాలా చమత్కార పట్టణం, దీనిని ప్రారంభంలో అంటే పురాతన కాలంలో మర్యాద రామన్న పట్నం అని పిలచేవారు. 19 వ శతాబ్దం ముగింపులో మాత్రమే ఈ ప్రదేశం మదనపల్లె గా ప్రసిద్ధి చెందింది.
ఈ స్థలం పేరు ఆసక్తికరమైన జానపదం నుండి కలపబడింది. మదనపల్లె పట్టణం కూడా దేశంలో అతిపెద్ద ఆదాయ విభజన కలిగి తన ప్రత్యేకతను కలిగి ఉంది. నిజానికి, ఇది దాదాపు చిత్తూరు జిల్లా సగం విస్తరిస్తుంది. అనేక మంది వ్యక్తులకు పట్టణంలో వేగవంతమైన వ్యవసాయ కార్యకలాపాలకు ముఖ్యమైన కేంద్రంగా ఉన్నది. ఈ ప్రాంతం బాగా అభివృద్ధి చెందుతున్నది. మంచి నాణ్యత కల కూరగాయలు మరియు పండ్లు ఇక్కడ వ్యవసాయ భూములలో పండిస్తారు. ముఖ్యంగా ఇక్కడ పండిన టమోటాలు రుచికరమైనవిగా భావిస్తారు.
మదనపల్లె లో రైల్వే స్టేషన్ ఉంది, మరియు ఆంధ్రా ఊటీ అని పిలువబడే హార్సిలీ హిల్స్ ఒక వేసవి విడిది ప్రాంతముగా ప్రసిద్ధ పర్యాటక కేంద్రంగా కలది. ఈ కొండలు వేసవిలో అధిక వేడి నుండి కొద్దిపాటి విశ్రాంతిని అందిస్తాయి. హార్స్లీ హిల్స్ స్థానిక జనాభా వేసవి విడిది చికిత్స కూడా చేస్తారు. ఇక్కడ ఒక ప్రసిద్ధిచెందిన దివ్యజ్ఞాన కళాశాల కలదు . దీనికి అనిబిసెంట్ కళాశాల అని పేరు పెట్టారు.
జిడ్డు కృష్ణమూర్తి జన్మస్థలముప్రముఖ తత్వవేత్త, జిడ్డు కృష్ణమూర్తి మదనపల్లె పట్టణంలో జన్మించాడు, మరియు ఆ ప్రాంతంలో ఉన్న తన ఇంటిని తన అభిమానుల కోసం యాత్రా స్థలం గా మార్చారు. ప్రఖ్యాత రిషి వ్యాలీ స్కూల్ ను స్థాపించారు.
జాతీయ ప్రాముఖ్యత ఉన్న ఒక ప్రదేశంరవీంద్రనాథ్ ఠాగూర్ మదనపల్లె లో భారత జాతీయ గీతం ను బెంగాలీ నుండి ఇంగ్లీష్ కు అనువాదం చేసారు మరియు ఈ ప్రదేశంలోనె జాతీయగీతంకు బాణీ(ట్యూన్) కట్టారని నమ్ముతారు.
మదనపల్లె ముఖ్యంగా రెండు విషయాలకు ప్రసిద్ధి చెందింది. అవి హార్స్లే హిల్స్ మరియు అధిక నాణ్యత గల పట్టు చీరలకు పేరుగాంచింది. మదనపల్లె పట్టణం వేసవి విడిదిగాను మరియు అద్భుతమైన షాపింగ్ అనుభవాన్ని కావాలనుకునే ప్రయాణికులకు అద్భుతంగా ఉంటుంది.
వాతావరణ మరియు రావాణా సదుపాయాలు
మదనపల్లె వాతావరణం శీతాకాలం మినహా మిగత సమయాలలో వేడి ఎక్కువగా ఉంటుంది. అందుకే శీతాకాలం సందర్శనకు అనువైన సమయం. అప్పుడు ఆహ్లాదకరంగా ఉంటుంది. మదనపల్లె కు రోడ్డు ద్వారా మరియు రైలు ద్వారా చేరుకోవచ్చు.
మదనపల్లె కు తిరుపతి (115 కి.మీ.లు ), బెంగుళూర్ (157 కి.మీ.లు , చిత్తూర్ (93 కి.మీ.లు ) మరియు పుట్టపర్తి (125 కి.మీ.లు ) దూరం కలిగి, ఈ ప్రదేశం చేరాలనుకునేవారికి అన్ని రకాల రవాణా సదుపాయాలూ కలిగి వుంది.