సిటీ లో గోరిపలయం దర్గా ఒక పెద్ద మసీదు. ఈ దర్గా వాగాయి నది కి ఉత్తర దిశగా కలదు. దీనిని తిరుమలై నాయక్ 13 వ శతాబ్దంలో నిర్మించారు. దర్గాలో రెండు ముస్లిం ప్రవక్తల సమాధులు కలవు. డోమ్ లు 70 అడుగుల వ్యాసం కలిగి 20 అడుగుల పొడవు కలిగి ఒకే రాతి తో చేయబడ్డాయి. దర్గా ప్రవేశం లో కల ఫలకంపై దీని స్థాపనా కాలం తెలుస్తుంది. ఈ మసీదులో ప్రతి ఏటా ఉర్స్ ఫెస్టివల్ చేస్తారు. ఈ ఫెస్టివల్ లో భక్తులు, టూరిస్టులు అధిక సంఖ్యలో పాల్గొంటారు.